తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday 26 June 2015

శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓడు ( పగిలిన కొత్తకుండ మూకుళ్ల) లో నైవేద్యం ఆచారం-- రహస్యం...ॐ

www.onenandyala.com
శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓడు ( పగిలిన కొత్తకుండ మూకుళ్ల) లో
నైవేద్యం ఆచారం.కీ గాల రహస్యం...ॐॐ
●●●
పూర్వం.కాలం లో శ్రీశ్రీశ్రీనివాససు ఉనికి ని తెలుకోని తోండమాను చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మాణం చెయించె
ప్రతి రోజు తిరుమలలో బంగారు పూలతో స్వామిని స్వయంగా అర్చన పూజచెసెవాడట.....కోంత కాలానికి ఈ ఆంతరంగిక మహభక్తునికి కూడా కోంత గర్వం వచ్చింది. తనంతటీ భక్తులుడె లేడని తానుకట్టీన స్వామివారి ఆలయానికి బ్రహ్మదిదేవతలు కూడ రాత్రి వచ్చి పూజలు చేసి వెళ్తారని భావించేవాడట...•••
••••••••••ॐॐॐ
ఒకనాడు తోండమాను చక్రవర్తి అలా కోత్తగా తెచ్చిన బంగారుపూలతో అర్చనచేయడానికి క్రితంరోజు పుష్ప నిర్మాల్యం
శుభ్రం చేస్తుంటే.....ॐమట్టీతో చేసిన పూలు,బంకమట్టిఅంటుకున్న తులసీదళాలు...కనిపించడం తో
తాను స్వామికి ఆంతరంగిక భక్తుడు అవడం వల్ల స్వామి నే ప్రశ్నంస్తాడు .""ఈమట్టిపూలు బంకమట్టి అంటుకున్న తులసి.ఏమిటి అని?••••

\/...దానికి స్వామి చిరునవ్వుతో'' అవి యిక్కడ అర్పించిన పూలు.కావు నా" ఆప్తభక్తుడు భీమ "*కురవరపునంబి తన గుడిసెలో నాకు సమర్పించిన తులసి అని చెప్పారు...
చక్రవర్తి ఆ గ్రామముని కి వెళ్లెతాడు అక్కడచిన్నపూరిగుడిసె',
కుమ్మరిసారె,చెసిఎండపెట్టిన కుండలు మృకుళ్లు ,ఎవరు కనిపివకపొయెసారికి...గుడిసెకున్న చిన్న తలపు తీసుకోని "వంగి" ప్రవేశిస్తుంటే చూరికి తగిలి తన రత్నకిరిటం పడిపో .యింది.ఆ అలికిడివిన్న భీమ పూజ,చేస్తున్నవాడల్లా లేచి రాజు ని ఆదరంగా ఆహ్వానించారు.కుమ్మరిభీమ ఒక చిన్న చెక్క వేంకటేశ్వరస్వామి మట్టిపూలతో తులసితో అర్చన చేస్తున్నడా ని గ్రహిస్తాడు రాకకు కారణమడిగిన భీమకు,చక్రవర్తి తిరుమలలో జరిగిన.సంగతి చెప్పి !స్వామి నీ పూజ ను కోండపై స్వికరిస్తునారుఅని చెప్పారు ఆ విషయం విన్న భీమ ఆనందంనికి అవధులు లేవు "తండ్రి నా మీద అంత అనుగ్రహమా ?నీ దర్శన భాగ్యం లేదే కొండకు వచ్చి చూసె స్తోమత లేదు అనుకుంటూఉండగా" స్వామి గుడీసె లో ప్రత్యేకమైనాడు".భీమ సంభ్రమాశ్చర్యాలతో సాష్టాంగం చెస్తాడు••
ॐॐॐॐॐॐॐॐॐ
స్వామిఆకలిగా వుంచవయ్యా తింటానికి పెటుకోగలదు భీమ అని అంటాడు అప్పుడు భీమ తన భార్య పిలిచి వేడివేడీగా జొన్న సంచీ చేయించి కొత్త కుండ పగలగొట్టి సగం చేసి ఆ ఓడు
స్వామికి సమర్పించాడు ఆరగించిన స్వామి సంతుష్టుడై మోక్షానికి వెళ్దామని విమానం తెప్పించి ఆ దంపతులకు సాయజ్యమోక్ష సద్గతి కల్గించారు..••••
ఇదంతా ప్రత్యేక్షంగా చూస్తున్న చక్రవర్తి నా సంగతి ఏమిటి ?అని స్వామి ని అడుగుతాడు..స్వామి చిరునవ్వు నవ్వి నీ సాధన ఇంకా పూర్తి కాలేదు ..ని అభిమానం,మాత్సర్యం, గర్వం నీ వింకా జయించలెదు .బ్రహ్మది దేవతలు తాము కట్టించిన
గుడికి తలలు వంచుకొని వస్తాయన్న ఆలోచన రావడం మే భీమ గుడిసెలొ తన కిరీటం చూరికి తగిలీ పడడం ఆ భక్తుడీ గుమ్మం లో తల వండడానికి కారణం..అని స్వామి చెప్పారు
********
ఆ రోజు నుండి "ఓడు నైవేద్యం" ఆచారం లో కి వచ్చింది ఈ ఓడు నైవేద్యం నెరుగా గర్భాశయంలో అర్చకులు స్వామి వారికి
సమర్ధించడం విశేషం....** ఓంనమోశ్రీ వేంకటేశ్వర స్వామి యే నమః

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.