తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Thursday 21 April 2011

రేపే ధరిత్రి దినోత్సవం... మన భూమాతను రక్షించుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 22న 'ధరిత్రి దినోత్సవం' జరుపుకుంటు న్నారు. భూమి.. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం. మొదట ఐరాస 1969, మార్చిలో జాన్‌మెక్కల్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా రాజకీయవేత్త గేలార్డ్‌నెల్సన్‌ ప్రారంభిం చారు. 1962లో సెనెటర్‌ నెల్సన్‌కి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమిది. ఆ తర్వాత 1970 ఏప్రిల్‌ 22న అమె రికా తమ దేశంలో మొదటిసారి జరుపుకుంది. ఇక అప్పటి నుండి ఆ తేదీ ఖరారైంది. ఏదేమైనా నేడు భూమికి, పర్యా వరణానికి ముప్పు ముంచుకొచ్చింది. రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ నేపథ్యంలో అన్నిదేశాలు చిత్తశుద్ధితో ముం దుకురావాలి. అప్పుడే అందరికీ నిజమైన 'ధరిత్రి దినోత్సవం'.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.